ఎదురుకాల్పులో మావోయిస్టుల మృతి

6 Jul, 2019 13:33 IST|Sakshi

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గడ్‌లోని ధంతారిలో కాల్పుల కలకలం రేగింది. ప్రత్యేక భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య శనివారం కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో ఘటనాస్థలిలో ఏడు ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు