ఏసీబీ వలలో తణికెళ్ల కార‍్యదర్శి

28 Mar, 2018 11:52 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.  జిల్లాలోని కొణిజర్ల మండలం తణికెళ్ల పంచాయతీ సెక్రటరీ ఇంటి నిర్మాణ పనుల కోసం లంచం డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. 

మరిన్ని వార్తలు