ఆటోను ఢీకొన్న కారు: ఇద్దరు యువకుల మృతి

16 Jan, 2018 16:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ మీర్‌పేట్ పరిధిలోని నాదర్‌గుల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక శ్రీనిలయ టౌన్‌షిప్‌ వద్ద ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడింది. మాధవ్‌, నితిన్ అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. హరీష్, తరుణ్ అనే మరో ఇద్దరు గాయపడ్డారు. 

మరిన్ని వార్తలు