క్యాష్‌ వ్యాన్‌పై కాల్పులు: రూ.11లక్షలు లూటీ

3 Feb, 2018 20:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో  దొంగలు చెలరేగి పోయారు.  భారీ నగదుతో వెళుతున్న  క్యాష్‌వ్యాన్‌​ పై  కాల్పులు జరిపి  సుమారు రూ.11లక్షల సొమ్మును ఎత్తుకళ్లారు.  బైక్‌ వచ్చిన ముగ్గురు ఆగంతకులు  ఈ దారుణానికి పాల్పడ్డారు.  విజయ్‌ విహార్‌లో శనివారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో క్యాషియర్‌ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.  దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.


 

మరిన్ని వార్తలు