గుంటూరులో క్రికెట్‌ బుకీలు అరెస్టు

19 Dec, 2017 11:50 IST|Sakshi

సాక్షి,గుంటూరు: గుంటూరు జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగులకు పాల్పడుతున్నారనే సమాచారంతో నల్లచెరువు ప్రాంతంలో దాడులు నిర్వహించిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, టీవీ, 6 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం నిందితులను విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు