తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

13 Mar, 2018 08:46 IST|Sakshi
ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన వాహనాలు

చెన్నై : తమిళనాడులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కృష్ణగిరి సమీపంలో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు