గుజరాత్‌లో కాంగ్రెస్‌ నేత మృతి కలకలం

11 Dec, 2017 14:25 IST|Sakshi

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో ఈ ఉదయం కలకలం రేగింది. కాంగ్రెస్‌ నేత హరేష్‌ మోర్దియా, ఆయన భార్య వారి ఇంట్లో మృతదేహాలుగా పడి ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు