ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..! ప్రియుడి మృతి

2 Sep, 2018 09:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వైఎస్సార్‌ కడప : జిల్లాలోని రాజంపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో కలకలం రేగింది. ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు అక్కడిక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రియురాలిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, మృతుడు విజయవాడకు చెందిన సిద్ధయ్య, గాయపడిన మహిళ కడపకు చెందిన కాసింబిగా గుర్తించారు. 

మరిన్ని వార్తలు