సాక్షి, చిత్తూరు: పీఈఎస్ మెడికల్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం పీఈఎస్ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాలివి.. మెడికల్ చదువుతున్న విద్యార్థి వైభవ్ దేవ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని స్వస్థలం ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్ అని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.