నలుగురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం

23 Sep, 2019 13:30 IST|Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లా డోన్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. డోన్‌ తారకరామ నగర్‌కు చెందిన వరలక్ష్మీ అనే మహిళ.. విషం కలిపిన కాఫీని తన నలుగురు పిల్లలకు ఇచ్చి.. ఆ తర్వాత  తాను కూడా తాగింది. ఈ ఘటనలో తల్లి  మృతి చెందగా.. నలుగురు పిల్లలు అస్వస్థకు గురయ్యారు. బాధితులకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు