రేగొండ కంట్రిబ్యూటర్‌ దుర్మరణం

9 Mar, 2019 10:34 IST|Sakshi

నాంపల్లి వద్ద రైలు ప్రమాదంలో మృతి..!

సాక్షి, భూపాలపల్లి : హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ వ్యక్తి రైలు ప్రమాదంలో మరణించాడు. మృతుని జేబులో ఉన్న అక్రిడిటేషన్‌ కార్డు ఆధారంగా అతన్ని భూపాలపల్లి జిల్లా రేగొండ మండల  న్యూస్‌ కంట్రిబ్యూటర్‌ మైస బాలయ్యగా గుర్తించారు. బాలయ్య సాక్షి దినపత్రికలో పనిచేస్తున్నారు. రైల్వే పోలీసులు భూపాలపల్లి రిపోర్టర్‌కు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు