ఆస్పత్రిలో గర్భిణి మృతి: బంధువుల ఆందోళన

22 Jan, 2018 14:45 IST|Sakshi

సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్‌)‌: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి మృతిచెందింది. ఈ సంఘటన ముషీరాబాద్‌లో జరిగింది. స్థానిక సాగర్‌లాల్‌ ఆసుపత్రిలో రేవతి(26) ప్రసవం కోసం చేరింది. సకాలం లో వైద్యం అందించకపోవడంతో గర్భిణితోపాటు శిశువు కూడా మృతిచెందింది. కోపోద్రిక్తులైన ఆమె బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు