సాక్షి ఫొటోగ్రాఫర్‌కు గాయాలు

1 Jan, 2019 07:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూ ఇయర్‌ ఫొటోలు తీస్తుండగా ఘటన

సాక్షి, వైఎస్సార్‌ కడప : సాక్షి మీడియా సంస్థలో పనిచేస్తున్న ఫొటోగ్రాఫర్‌ రమేష్‌ను బైక్‌ ఢీకొట్టింది. నూతన సంవత్స వేడుకల సందర్భంగా కడప పట్టణంలోని ఏడురోడ్ల కూడలి వద్ద ఫొటోలు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం సేవించి వాహనం నడిపిన యువకులు అతివేగంగా వచ్చి రమేష్‌ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని తిరుమల ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు