భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రీడాకారిణి

22 Jun, 2018 17:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్కేటింగ్‌ క్రీడాకారిణి రుచిక పోలీసులను ఆశ్రయించారు. భర్త అక్షయ్‌ కటారియా తనను మోసం చేశారంటూ బేగంపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఈ విషయంపై పలుసార్లు కుటంబ సభ్యులకు చెప్పినా ఫలితం లేదని రుచిక ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితమే రుచికకు అక్షయ్‌తో వివాహమైంది.

మరిన్ని వార్తలు