ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు దుర్మరణం

9 Dec, 2017 11:15 IST|Sakshi

నెల్లూరు: గూడూరు మండలం కొండగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చిత్తూరుజిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామస్తులుగా గుర్తించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు