శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు

24 Apr, 2017 11:10 IST|Sakshi
శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ‍్వరస్వామిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సుజయ కృష్ణ రంగారావు వీఐపీ దర్శన సమయంలో స్వామివారి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో పండితులు వారికి ఆశీర్వాదం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
>
మరిన్ని వార్తలు