నాటా సభలకు ఉత్తమ్

28 May, 2016 03:14 IST|Sakshi
నాటా సభలకు ఉత్తమ్

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28, 29న జరుగనున్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) సభల్లో పాల్గొనడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. డల్లాస్‌లో జరుగనున్న ఈ సభలతో పాటు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం(టీడీఎఫ్) జూన్ 3, 4 తేదీల్లో నిర్వహించే సభలోనూ పాల్గొంటారు. జూన్ 5న హైదరాబాద్‌కు తిరిగివస్తారు.

మరిన్ని వార్తలు