ఆవు దాడిలో 10 మందికి గాయాలు

7 Aug, 2016 15:54 IST|Sakshi

అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురంలో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. పిచ్చి పట్టిన విధంగా ఆవు కనపడిన జనాలపైకి దూసుకురావడంతో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా..మరో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు