లారీ - బైక్ ఢీ : ఇద్దరు మృతి

6 Apr, 2016 07:06 IST|Sakshi

చింతామణి(కర్ణాటక): చింతామణి వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ- బైక్ లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఇద్దరు మృతి చెందారు.

మరిన్ని వార్తలు