చింతామణి(కర్ణాటక): చింతామణి వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ- బైక్ లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఇద్దరు మృతి చెందారు.