లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: 20 మందికి గాయాలు

22 Aug, 2016 10:13 IST|Sakshi

శంఖవరం: తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పుష్కర యాత్రికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు