భువనగిరి టౌన్: నల్లగొండ జిల్లా భువనగిరి ఖిల్లా పై సాధన చేసిన 20 మంది ఔత్సాహికులు దక్షిణాఫ్రికాలోని టాంజానియాలో గల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిండానికి సోమవారం బయలు దేరారు. రాక్క్లైంబింగ్ కోచ్ శేఖర్బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానశ్రామం నుంచి వెళ్లారు.