డిపార్ట్‌మెంటల్‌ ఎగ్జామ్‌కు 237 మంది హాజరు

12 Dec, 2016 14:48 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : ఏపీపీఎస్‌సీ నిర్వహిస్తున్న శాఖాపర (డిపార్ట్‌మెంటల్‌) పరీక్షలకు జిల్లాలో తొలి రోజున 237 మంది హాజరయ్యారని డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  నాలుగు కేంద్రాల్లో ఈ నెల 11 వరకు పరీక్షలు జరుగతాయని తెలిపారు.  మొదటి రోజు పరీక్షలకు 311 మంది అభ్యర్థులకు గానూ 237 మంది హాజరయ్యారని, 74 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

మరిన్ని వార్తలు