250 మంది టీఆర్‌ఎస్‌లో చేరిక

8 Jul, 2016 15:51 IST|Sakshi

బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో నిజామాబాద్ డీసీసీ జనరల్ సెక్రటరీ ఏనుగు గంగారెడ్డితో పాటు 250 మంది యువ కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

మరిన్ని వార్తలు