తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం

16 Sep, 2016 08:47 IST|Sakshi

తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు 30వ మలుపు వద్ద అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని తమిళనాడుకు చెందిన భక్తులుగా గుర్తించారు.

మరిన్ని వార్తలు