40 కిలోల గంజాయి స్వాధీనం

8 May, 2016 19:04 IST|Sakshi

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని పద్మానగర్‌లో ఆదివారం సాయంత్రం ఇద్దరిని అరెస్ట్‌చేసి వారి వద్దనుంచి 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ సీఐ జయరామయ్య మద్దిలేటి, విజయలక్ష్మి అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.

 

మరిన్ని వార్తలు