మండలంలోని పొందుగల సమీపంలోని కృష్ణానదిలో వలకు 50 కేజీల ఆదివారం దొరికింది. తండా బుడేసాతో పాటుగా మరికొంత మంది నదిలో చేపల వేటకు వెళ్లారు. వీరు వేసిన వలకు ఈ చేప దొరికింది. దానిని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. – పొందుగల(దాచేపల్లి)