-

భోజనం వికటించి 50 మంది విద్యార్థినులకు అస్వస్థత

4 Feb, 2016 17:23 IST|Sakshi

నవిపేట (నిజామాబాద్ జిల్లా) : నవిపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వికటించడంతో 50 మంది విద్యార్థినులు గురువారం అస్వస్థతకు గురయ్యాయ్యారు. కలుషిత ఆహారం తినడంతో వాంతులు,విరేచనాలయ్యాయి. వీరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు