6 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

19 Jul, 2016 16:24 IST|Sakshi

ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద జరిగిన తనిఖీల్లో సుమారు 6 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యానులో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

మరిన్ని వార్తలు