1వ యూనిట్‌లో 650 మెగావాట్లు

17 Aug, 2016 01:45 IST|Sakshi
1వ యూనిట్‌లో 650 మెగావాట్లు
ముత్తుకూరు : నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో ప్రాజెక్టులో 1వ యూనిట్‌ కింద 650 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని ప్రాజెక్టు సీఈ చంద్రశేఖరరాజు మంగళవారం తెలిపారు. 2వ యూనిట్‌ ఓవర్‌ ఆయిలింగ్‌ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ యూనిట్‌ నుంచి 25, 26వ తేదీల్లో విద్యుత్‌ ఉత్పత్తి జరగవచ్చని తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 3.50 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయని పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు