8న టీటీడీసీలో ఉద్యోగ మేళా

7 May, 2017 00:22 IST|Sakshi

అనంతపురం టౌన్‌ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ – వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో ఈనెల 8న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు పీడీ వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు చెందిన యూనివర్సల్‌ స్టాఫింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీలో పని చేయడానికి ఆసక్తి ఉన్న వారు అనంతపురం శివారులోని టీటీడీసీలో జరిగే మేళాకు హాజరుకావాలన్నారు. 18–35 ఏళ్ల మధ్య ఉండి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో విద్యార్హత ఉండాలన్నారు.

మరిన్ని వార్తలు