మిర్యాలగూడ(నల్లగొండ): ఓ బాలుడిపై కామాందుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ మండలానికి చెందిన ఓ బాలుడిపై రాంసింగ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.