డప్పుకొట్టి మరీ ప్రచారం

4 Apr, 2016 00:14 IST|Sakshi

హన్మకొండ (వరంగల్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలుపథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలో బహిరంగసభ నిర్వహించారు.

అంతకుముందు సుబేదారిలోని అమరవీరుల స్థూపం నుంచి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే వినయభాస్కర్ తదితరులు హాజరై డప్పు వాయించారు.

>
మరిన్ని వార్తలు