మద్దూరులో పురాతన విగ్రహాలు

27 Aug, 2016 00:35 IST|Sakshi
మద్దూరులో పురాతన విగ్రహాలు
మద్దూరు మండలం బెక్కల్‌ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోని రైతు భూమిలో శుక్రవారం పురాతన విగ్రహ నమూనాలు బయటపడ్డాయి. వెయ్యేళ్ల క్రితం నాటి బొడ్రాయి, దొంగలను కట్టేసే కొండం (కారాగారం) వెలుగుచూశాయి.
– మద్దూరు 
మరిన్ని వార్తలు