'ఇక మంగళగిరి నుంచే పాలన'

19 Nov, 2015 15:24 IST|Sakshi
'ఇక మంగళగిరి నుంచే పాలన'

గుంటూరు: వచ్చే నెల నుంచి మంగళగిరి నుంచే పాలన కొనసాగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు తెలిపారు. గురువారం మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌లో టెక్నోటవర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరుకు బెటాలియన్ ఆవరణలో డీజీపీ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నామని డిసెంబర్ నుంచి మంగళగిరి నుంచే పాలన నడుస్తుందని తెలిపారు.

 

మరిన్ని వార్తలు