గుంటూరు మార్కెట్లో అధికారుల తనిఖీలు

16 Aug, 2015 11:08 IST|Sakshi

గుంటూరు : గుంటూరు నగరంలోని పండ్ల మార్కెట్లో ఆహర కల్తీ నియంత్రణ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లో పండ్లను రసాయనాల ద్వారా పండిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ముకుమ్మడిగా దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు అసిస్టెంట్ కంట్రోలర్ పూర్ణచందరరావు ఆధ్వర్యంలో సాగుతున్నాయి.

మరిన్ని వార్తలు