మద్యం మత్తులో వ్యక్తిపై దాడి

20 Jul, 2016 00:46 IST|Sakshi
భువనగిరి:మద్యంమత్తులో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మండలంలోని రాయిగిరి గ్రామాంలో ఉన్న ఓ డబా హోటల్‌లో జరిగింది. వివరాల ప్రకారం మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన అంతరి బాలస్వామి కేసారం గ్రామానికి చెందిన మకయ్యలు మద్య సేవించేదుకు రాయిగిరి డబాలో కుర్చున్నా రు. ఈ నేపథ్యంలో ఇరువురి మద్య వాగ్వాదం చేటుచేసుకుంది. ఈ క్రమంలో బాలస్వామిపై సీసా తో మక్కయ్యదాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు