నేడు బిట్స్‌కు కేటీఆర్

20 Feb, 2016 01:45 IST|Sakshi
నేడు బిట్స్‌కు కేటీఆర్

శామీర్‌పేట్ : మండలంలోని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి శనివారం ఉదయం భూమిపూజ చేస్తున్నట్టు బిట్స్ డెరైక్టర్ వీఎస్ రావు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.
 

మరిన్ని వార్తలు