రైల్వేస్టేన్‌లో సీఏఓ తనిఖీలు

23 Sep, 2016 02:30 IST|Sakshi
రైల్వేస్టేన్‌లో సీఏఓ తనిఖీలు
రైల్వేగేట్‌ :  అలాగే ఆర్‌పీఎఫ్‌లోని సీసీ కెమెరాల పనితీరుతోపాటు భవనం నుంచి వర్షానికి కారుతున్న నీళ్లను పరిశీలించారు. ప్రయాణికులతో క్లీన్ రైల్వే స్టేషన్పై మాట్లాడారు. వారి నుంచి అభిప్రాయాలను తెలసుకున్నారు. అనంతరం సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన రైల్వే కళాకారులు స్వచ్ఛ రేల్‌..స్వచ్ఛ భారత్‌పై నృత్య ప్రదర్శన నిర్వహించి చైతన్య పరిచారు. క్లీన్ రైల్వే స్టేషన్కు సహకరించాలని ప్రయాణికులు, రైల్వే స్టేషన్ సిబ్బందిని పూర్ణ కోరారు. ఈ సందర్భగా ఆర్‌పీఎఫ్‌ వారు లిట్టరింగ్‌ కింద 10 కేసులను నమోదు చేసి ఒక్కొక్కరికి రూ.200 జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్‌ శ్రీనివాస్‌రావు, హరిప్రసాద్, సాగర్, సతీష్‌కుమార్, శ్రీనివాస్‌రావు, ఆర్‌పీఎఫ్‌ సీఐ నర్సింహ, ఏఎస్సై జనార్దన్, ధారాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు