నీటి తొట్టిలో పడి చిన్నారి మృత్యువాత

26 Oct, 2016 23:00 IST|Sakshi

పావగడ : కర్ణాటకలోని పావగడ తాలూకాలోని తిరుమణిలో నరశింహలు, సుధారాణి దంపతుల కుమారుడు నిఖిత్‌(4) ఆడుకుంటూ  వెళ్లి నీటి తొట్టిలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించడంతో అప్పటికే ఊపిరాడక చిన్నారి మతి చెందాడు. తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు