సీఐ, కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

4 Jul, 2017 23:18 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ : క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు కొరడా ఝుళిపించారు. స్పెషల్‌బ్రాంచ్‌ సీఐ రాజశేఖర్, మడకశిర కానిస్టేబుల్‌ ఫరూక్‌లను సస్పెండ్‌ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఐ రాజశేఖర్‌ను ఓ భూకబ్జా ఘటనలో ఇప్పటికే వీఆర్‌కు పంపారు. తాజాగా సస్పెండ్‌ చేస్తూ డీఐజీ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. 

మరిన్ని వార్తలు