వల్లభనేని వంశీకి చంద్రబాబు పరామర్శ

28 Oct, 2015 15:55 IST|Sakshi
వల్లభనేని వంశీకి చంద్రబాబు పరామర్శ

గన్నవరం :  గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పరామర్శించారు. ఎమ్మెల్యే వంశీ తండ్రి రమేష్‌చంద్ ఈ నెల 17న అనారోగ్యంగో మృతి చెందిన విషయం విదితమే. ఈ సందర్భంగా వంశీని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు  ఈరోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో ఉంగుటూరు వచ్చారు.

 

మరిన్ని వార్తలు