అమ్మవారి పూజలో సీఎం సతీమణి

7 Oct, 2016 22:51 IST|Sakshi
అమ్మవారి పూజలో సీఎం సతీమణి

నల్లకుంట: ముఖ్య మంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ శుక్రవారం నల్లకుంటలోని పాత రామాలయాన్ని సందర్శించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శాకంబరి అలంకారంలో ఉన్న అమ్మవారి వద్ద హోమం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు అనంతాచారి తీర్ధ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
 

మరిన్ని వార్తలు