మా రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మించండి

2 Aug, 2015 04:10 IST|Sakshi

టీటీడీని కోరిన ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్
 
 సాక్షి, తిరుమల: ఛత్తీస్‌గఢ్‌లాంటి వెనుకబడిన రాష్ట్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాల్సిన అవసరం ఉందని, టీటీడీ ముందుకొస్తే అందుకు అవసరమైన స్థలాన్ని మంజూరు చేస్తామని ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్ అన్నారు. శనివారం కుటుంబ సభ్యులతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

 

మరిన్ని వార్తలు