ఢిల్లీ వెళ్లిన కలెక్టర్‌

6 Nov, 2016 21:54 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : స్వచ్ఛభారత్‌ మిషన్‌ అమలులో భాగంగా ఢిల్లీలో రెండు రోజుల పాటు ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహిస్తున్న ఓరియంటేషన్‌ శిక్షణ లో పాల్గొనేందుకు కలెక్టర్‌ కోన శశిధర్‌ ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఆయన 9న తిరిగి వస్తారు. అప్పటి వరకు జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ బాధ్యతలను నిర్వర్తిస్తారు.

>
మరిన్ని వార్తలు