తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

15 Nov, 2015 08:44 IST|Sakshi


తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోవడానికి 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలి నడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
 

మరిన్ని వార్తలు