కరెన్సీ గణేషుడు

9 Sep, 2016 21:46 IST|Sakshi
కరెన్సీ గణేషుడు
  • రూ.9,99,999లతో అలంకరణ  
  • సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ మండల కేంద్రంలోని స్వప్నకాలనీలోని వినాయకుడిని రూ.9,99,999 కరెన్సీతో ఉత్సవ కమిటీ సభ్యులు అలంకరించారు. కరెన్సీ నోట్లతో దండలు పేర్చి గణేషునితోపాటు మండపాన్ని చూడముచ్చటగా ముస్తాబు చేశారు. సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు నగునూరి అశోక్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మాడూరి ప్రసాద్, మండల రైస్‌మిల్లర్స్‌ ప్రతినిధులు చకిలం మారుతి పలువురు పాల్గొన్నారు. 
     
     
     
మరిన్ని వార్తలు