దుబ్బాకకు చేరిన సైకిల్‌యాత్ర

1 Aug, 2016 21:04 IST|Sakshi

దుబ్బాక: సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన సైకల్‌ యాత్ర సోమవారం దుబ్బాకకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు రూ. 15 వందలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరవింద్‌, సంతోష్‌, మధు, రాజు, సాయి, నవీన్‌, రమేశ్‌, శ్రీకాంత్‌, సుమన్‌, రమేశ్‌, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు