నాట్యమనోహరంగా..

7 Aug, 2016 23:25 IST|Sakshi
నాట్యమనోహరంగా..
పీఎంపాలెం : సాయంసంధ్యవేళ...చిన్నారుల చేసిన నత్యాలు కమ్మని కాఫీ తాగేటట్టు అనిపించాయి. వారంతపు వినోద కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం శిల్పారామం (జాతర)లో ఊహానిఖిత, రజని,తేజస్విని,జ్యోత్స్నల ప్రదర్శన కనువిందు చేసింది. కూచిపూడి, జానపద నత్యాలు అబ్బురపరిచాయి. ఆహూతులంతా ప్రదర్శనలు తిలకించి ముగ్ధులయ్యారు.
మరిన్ని వార్తలు