13 నుంచి డిగ్రీ తరగతులు పునఃప్రారంభం

12 Dec, 2016 14:30 IST|Sakshi

అనంతపురం (బుక్కరాయసముద్రం) : అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 13 నుంచి తరగతులు పునః ప్రారంభం అవుతాయని ప్రిన్సిపల్‌ రంగస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. 19 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జరగనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు