తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

22 Jul, 2016 08:33 IST|Sakshi

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు 17 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చే భక్తులు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 73,872 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు